Saturday, 1 January 2022

రేపు ఢిల్లీకి సీఎం జగన్ : ప్రధాని-అమిత్ షా తో భేటీ : అమరావతి-ముందస్తు ఎన్నికలపై క్లారిటీ..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికల చర్చ జోరుగా సాగుతోంది. పొత్తుల పైన ప్రధాన పార్టీల నేతలు ఇప్పటికే సంకేతాలు ఇస్తున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పాలనా పరంగా కొత్త నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి జగన్ రేపు (సోమవారం) ఢిల్లీ వెళ్లున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ప్రధాని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/343qQ4W
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour