Saturday, 8 January 2022

జగన్ పాదయాత్ర ముగిసి మూడేళ్లు: ఇచ్ఛాపురం వద్ద ఇదేరోజు..నవరత్నాల రూపకల్పనకు బీజం

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రతిపక్ష నేత హోదాలో తలపెట్టిన సుదీర్ఘ పాదయాత్ర ముగిసి ఇవ్వాళ్టితో మూడు సంవత్సరాలు పూర్తి కానుంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో.. ప్రతిపక్ష నేతగా ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి 3,648 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు. వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలోని ఇడుపుల పాయలో గల వైఎస్ఆర్ ఘాట్ వద్ద

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FltJLH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour