Tuesday, 18 January 2022

వైసీపీ నేత పీవీపీపై మరో కేసు - బీజేపీ నాయకురాలి కుమార్తె ఫిర్యాదు : ధ్వంసం..బెదిరింపులు..!!

వైసీపీ నేత...ప్రముఖ వ్యాపార వేత్త పోట్లూరి వరప్రసాద్‌పై మరో కేసు నమోదైంది. ఆయన పైన బీజేపీ మహిళా నేత కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు. పీవీపీ పైన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కుమార్తె శృతిరెడ్డి బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పీవిపీ అనుచరుడు బాలాజీ మరికొందరితో కలిసి డీకే అరుణ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Kobtow
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour