Sunday, 9 January 2022

దేశంలో కరోనా ఉగ్రరూపం.. 1.60 లక్షల కొత్త కేసులు.. 10.21 శాతానికి పాజిటివిటీ రేటు

భారత్ లో రోజు రోజుకు కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో లక్షా 60 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వ్యాప్తి కూడా పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒకవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ వ్యాప్తి ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31DmRLB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour