Wednesday, 15 December 2021

OMICRON: కొత్తగా మూడు రాష్ట్రాల్లో ప్రవేశం- మహారాష్ట్రలో అధికంగా 32 : దేశంలో 73కు చేరిన కేసుల సంఖ్య..!!

ప్రపంచ దేశాలకు సవాల్ గా మారిన ఓమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు భారత్ లోనూ వేగంగా విస్తరిస్తోంది. తాజాగా తమిళనాడు, తెలంగాణ..పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఓమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశం లో అధికంగా మహారాష్ట్రాలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32గా నమోదైంది. కాగా, దేశ వ్యాప్తంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sagQAQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour