Wednesday, 15 December 2021

తూర్పు పాకిస్తాన్‌ను బంగ్లాదేశ్‌గా మార్చిన ఆ యుద్ధంలో భారత పైలట్లు చివరి మూడు నిమిషాల్లో ఏం చేశారు?

అది 1971 డిసెంబర్ 14. ఉదయం పదిన్నర కావస్తోంది. స్థలం గువాహటి ఎయిర్ బేస్. వింగ్ కమాండర్ బీకే బిష్ణోయ్ తూర్పు పాకిస్తాన్‌లో ఒక ఆపరేషన్ పూర్తి చేసి అప్పుడే వచ్చారు. అంతలోనే గ్రూప్ కెప్టెన్ వోలెన్ ఆయనకు అత్యంత ముఖ్యమైన ఆపరేషన్ కోసం వెంటనే బయల్దేరాలని చెప్పారు. 11.20 నిమిషాలకు ఆయన ఢాకాలోని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3GQlacW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour