తెలంగాణలో రాజకీయంగా - పాలనా పరంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వేగంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా.. త్వరలోనే కేబినెట్ విస్తరణ ఖాయమనే ప్రచారం పార్టీలో మొదలైంది. తాజాగా, ఎమ్మెల్సీల నియామకం పూర్తి కావటం...నామినేటెడ్ పోస్టుల ప్రకటనతో ఇక, మంత్రివర్గ విస్తరణ పైన సీఎం ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా.. ప్రధానంగా బీసీ-ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30tsCuK
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment