Friday, 3 December 2021

JAWAD CYCLONE: వర్షాలు మొదలు -కేంద్రం అప్రమత్తం : రంగంలోకి సహాయక బృందాలు..!!

ఏపీతో పాటుగా ఒడిశా..పశ్చిమ బెంగాల్ లోని పలు జిల్లలను వణికిస్తున్న జవాద్ తుఫాను పైన కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు చేస్తోంది. సహాయక బృందాలను సిద్దం చేసింది. నేవి..వైమానిక హెలికాప్టర్లను అందుబాటులో ఉంచింది. తాజా పరిస్థితులను కేంద్రం సమీక్షించింది. ప్రాణ నష్టానికి అవకాశం లేకుండా.. ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3IjvUlh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour