Friday, 3 December 2021

Cyclone Jawad: తీరానికి దూసుకొస్తోన్న పెను తుఫాన్: తిత్లి, ఫైలీన్ కలిపితే జవాద్

భువనేశ్వర్: బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుఫాన్.. తీరానికి తరుముకొస్తోంది. ఏపీ-ఒడిశా మధ్య తీరాన్ని దాటనుంది. ఇదివరకు ఉత్తరాంధ్రను వణికించిన హుద్‌హుద్, ఫైలీన్, తిత్లి కంటే దీని తీవ్రత అధికంగా ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఏపీ ఉత్తర ప్రాంతం-ఒడిశా దక్షిణ తీరం మధ్య, ప్రఖ్యాత పుణ్యక్షేత్రం పూరి వద్ద ఈ జవాద్ తుఫాన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ppQfgh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour