జవాదు తుఫాను ప్రభావం మొదలైంది. అటు కేంద్రం..ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఉప్పాడ..కాకినాడ తీరంలో కెరటాల అలజడి పెరుగుతోంది. కాకినాడ బీచ్ రోడ్డు పైన రాకపోకలు నిలిపివేసారు. నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే విజయనగరం జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతో పాటుగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dgrm0T
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment