Friday, 3 December 2021

‘అన్నా’ అని పిలిచిన యువతి.. వెంట వెళ్లిన సీఎం జగన్: బాధితులకు అండగా ఉంటానంటూ భరోసా

అమరావతి: చిత్తూరు జిల్లాలోని వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో రెండవ రోజు పర్యటనలో భాగంగా తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని సరస్వతి నగర్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఆ సమయంలో అక్కడకు వైష్ణవి అనే ఓ యువతి వచ్చింది. నేరుగా సీఎం జగన్‌ దగ్గరకు వెళ్లి తమ సమస్యను చెప్పింది. 

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rGHPUm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour