Friday, 3 December 2021

ఏపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి సీరియస్ : అన్నమయ్య ప్రాజెక్టు నష్టానికి బాధ్యులెవరు - తలవంపులు కాదా ..!!

ఏపీ ప్రభుత్వం పైన రాజ్యసభ వేదికగా కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేసారు. కొద్ది రోజుల క్రితం భారీ వర్షాలు..వరదల కారణంగా కడప జిల్లాల్లో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. దీని కారణంగా ప్రాణ - ఆస్తి నష్టం జరిగింది. దీని పైన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సభలో ప్రస్తావించారు. ఈ నష్టానికి బాధ్యత ఎవరిదని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3diFbMl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour