తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నేత ఓ మహిళా ఉద్యోగి పట్ల అనుచితంగా వ్యవహరించడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమారంగా మారింది. ఓ ఎంపీడీవో ను చీరేస్తా అంటూ వైసీపీ నేత బెదిరించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయినవిల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ ఛాంబర్ లోనే ఓ దళిత ఎంపీడీవోపై నల్లలచెరువు మాజీ సర్పంచ్ ఏకవచనంతో రెచ్చిపోయారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/301yNGl
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment