Monday, 6 December 2021

బాలయ్య వెన్నుపోటు కామెంట్స్‌పై రాజకీయ రచ్చ: అవనసరంగా గెలికాడా?: టీడీపీలో చర్చ

ప్రముఖ నటుడు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమౌతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీ రామారావు.. గుండెపోటుతో కన్నుమూశారని, వెన్నుపోటు వల్ల కాదంటూ ఆయన ఇచ్చిన వివరణ దుమారం రేపుతోంది. 37 సంవత్సరాల కింద చోటు చేసుకున్న అధికార మార్పిడి, వైస్రాయ్ ఉదంతాన్ని మళ్లీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dnUKCy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour