Monday, 6 December 2021

70 ఎకరాల భూములను కబ్జా చేశారు.!ఈటల రాజేందర్ ముక్కు నేలకురాయాలన్న బాల్క సుమన్.!

హైదరాబాద్ : హుజురాబాద్ బీజేపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మరోసారి మండిపడ్డారు. ఈటల భార్య జమున హచరిస్ వ్యవహారంపైన మెదక్ కలెక్టర్ మాట్లాడిన అంశాలను ఈటల తప్పుబట్టం ఎందుకని బాల్క సుమన్ ప్రశ్నించారు. ఈటల రేజేందర్ ప్రభుత్వ, ఎస్సి, ఎస్టీ భూములను కబ్జా చేసారని కలెక్టర్ చెప్పారని, అందులో తప్పేముందని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3IpXGNa
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour