Thursday, 30 December 2021

హైకోర్టు జడ్డీలపై మళ్లీ పోస్టుల ప్రమాదం-నిందితులకు బెయిల్ ఇవ్వొద్దన్న సీబీఐ-తీర్పు రిజర్వ్

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైకోర్టు వెలువరించిన పలు తీర్పుల్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో హైకోర్టు విచారణ కొనసాగుతోంది. అయితే ఇప్పటికే ఈ కేసులో సీబీఐ అరెస్టు చేసిన పలువురుప నిందితులు బెయిల్ కోసం అప్పీలు చేసుకున్నారు. వీరికి బెయిల్ ఇవ్వాలా వద్దా అన్న దానిపై విచారణ జరిపిన హైకోర్టుకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3EIhx72
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour