ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. కాపు నేతలంతా పార్టీలకు అతీతంగా ఒక్కటవుతున్నారు. కొద్ది రోజులు వరుసగా అనేక ప్రాంతాల్లో పార్టీలకు అతీతంగా కాపు ముఖ్య నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విశాఖలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కాపు నేతలు తామంతా ఐక్యంగా కలిసి ఉండాలని తీర్మానించారు. ఆ సమయంలో మాజీ మంత్రి గంటా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3EHkVzj
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment