Thursday, 30 December 2021

భారత్ లో తొలి ఒమిక్రాన్ మరణం - మహారాష్ట్రలో నమోదు : వేగంగా పెరుగుతున్న కేసులు..!!

విదేశాల్లో బెంబేలెత్తిస్తున్న ఒమిక్రాన్ ఇప్పుడు భారత్ లోనూ వేగంగా వ్యాపిస్తోంది. దేశ వ్యాప్తంగా 28 రోజుల్లోనే 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1200 దాటింది. అత్యధికంగా మహరాష్ట్రలో కేసులను గుర్తించారు. ఒక్క మహారాష్ట్రలోనే 450 కేసులు నిర్దారణ అయ్యాయి. ఇక, శుక్రవారం దేశ వ్యాప్తంగా 198 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ గా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3HqclGM
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour