Wednesday, 29 December 2021

ఏపీలో ఒమిక్రాన్ అలర్ట్- టీనేజర్లకు టీకాలు : ప్రికాషన్‌ డోసులు సిద్దం -ఎవరెవరికి..!!

ఏపీలో మలి విడత టీకాల పంపిణీకి రంగం సిద్దం అయింది. కేంద్రం మార్గదర్శకాల మేరకు జనవరి మూడవ తేదీ నుంచి 15-18 ఏళ్ల పిల్లలకు టీకాలు పంపిణీకి నిర్ణయించారు. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా .. ఓమిక్రాన్ కేసుల నేపథ్యంలో కేంద్రం వెంటనే ఈ టీకాల పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నెల 25న ప్రధాని జాతినుద్దేశించి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pBPkdU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour