Wednesday, 29 December 2021

కరోనావైరస్ సునామీ: ఒమిక్రాన్, డెల్టా విజృంభిస్తే వైద్య వ్యవస్థ అస్తవ్యస్థమే: డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్

జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అధిపతి టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయేసస్ స్పందించారు. ఒకవేళ ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ కేసులు మరోసారి విజృంభిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్య వ్యవస్థలు దారుణ స్థితిలోకి వెళ్లిపోతాయని ఆయన బుధవారం హెచ్చరించారు. 

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qRqIgX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour