Wednesday, 29 December 2021

హైదరాబాద్ లో ఒక్క రోజులో 121 కేసులు - ప్రభుత్వం అప్రమత్తం: వేడుకలపై ఆంక్షలు..!!

దేశ వ్యాప్తంగా కరోనా ఒమిక్రాన్ వైరస్ వ్యాపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలో ఒక్క రోజులోనే పది ఒమిక్రాన్ కేసులు నిర్దారణ అయ్యాయి. ఇక, ఇటు తెలంగాణలోనూ కరోనా కేసులు కనిపిస్తున్నాయి. గడిచిన వారం రోజుల్లోనే కేసుల సంఖ్యలో మార్పు కనిపిస్తోంది. ఈ నెల 23వ తేదీన రాష్ట్రంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pDdvZt
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour