Wednesday, 29 December 2021

ముంబైలో ప్రారంభమైన థర్డ్ వేవ్ - రోజుకు పది వేల కేసులు :కోవిడ్ టాస్క్ ఫోర్స్ అంచనా..!!

దేశ ఆర్దిక రాజధాని ముంబైలో కరోనా విలయ తాండవం చేస్తోంది. కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముంబైలో థర్డ్ వేవ్ మొదలైనట్లుగా మహారాష్ట్ర కోవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శశాంక్ జోషి వెల్లడించారు. ఆరు వారాల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగి..అంతే వేగంగా తగ్గిపోవచ్చని నిపుణలు అంచనా వేస్తున్నారు. మంగళవారం ఒక్క

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32yeQYV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour