Wednesday, 29 December 2021

పీఆర్సీపై నేడే ఫైనల్ - ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం : ఆ వెంటనే సీఎంతో భేటీ..!!

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు..పెన్షనర్లకు న్యూ ఇయర్ గుడ్ న్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరింత ఆలస్యం చేయకుండా పీఆర్సీ విషయంలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం చర్చలకు రావాలంటూ ఏపీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కు ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ఆర్దిక శాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన పీఆర్సీ పైన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zauTrB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour