Wednesday, 29 December 2021

ఓపిక పట్టాం-శక్తి నశించింది : ఆస్తులు కరిగి..అప్పుల్లో: ఏపీలో కాంట్రాక్టర్ల ఆందోళన..!!

పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ స్టేట్‌ ఆఫ్‌ ఏపీ బిల్డింగ్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏపీలోని దశల వారీగా నగరాల్లో ఆందోళన నిర్శహిస్తున్నారు. తాజాగా విశాఖలో ఆవేదన-4 నిర్వహించారు. అన్ని జిల్లాల నుంచి పలువురు కాంట్రాక్టర్లు నల్ల చొక్కాలతో నిరసనకు దిగారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు మంజారు కాక..బ్యాంకుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోయారు. వేధింపులకు గురవుతున్నామంటూ ఆవేదన వ్యక్త చేసారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zdMhMq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour