పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ స్టేట్ ఆఫ్ ఏపీ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏపీలోని దశల వారీగా నగరాల్లో ఆందోళన నిర్శహిస్తున్నారు. తాజాగా విశాఖలో ఆవేదన-4 నిర్వహించారు. అన్ని జిల్లాల నుంచి పలువురు కాంట్రాక్టర్లు నల్ల చొక్కాలతో నిరసనకు దిగారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు మంజారు కాక..బ్యాంకుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోయారు. వేధింపులకు గురవుతున్నామంటూ ఆవేదన వ్యక్త చేసారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zdMhMq
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment