Wednesday, 22 December 2021

వేషం మార్చి స్వామీజీగా.. ఎలమంచిలిలో సంక్షేమ పథకాలపై ఆరా; ఎవరో తెలిసి అవాక్కైన ప్రజలు

ఎలమంచిలి నియోజకవర్గంలో ఒక స్వామీజీ హల్ చల్ చేశారు. నుదిటిన విభూతి, కాషాయ బట్టలు, మెడలో రుద్రాక్షమాల, చలువ కళ్ళద్దాలతో ఎలమంచిలి నియోజకవర్గంలో ప్రజల వద్దకు వెళ్లి మాట్లాడారు. ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా అని స్వామీజీ ఆరా తీశారు. వైసీపీ ప్రభుత్వ పాలన పై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FnnA29
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour