Wednesday, 22 December 2021

అశోక్ గజపతి రాజు కు అవమానం- ఆందోళన : శిలాఫలకం తోసివేత : రామతీర్దంలో ఉద్రిక్తత..!!

రామతీర్దం వేదికగా మరోసారి రాజకీయ రచ్చ చోటు చేసుకుంది. కొద్ది నెలల క్రితం రామతీర్దం బోడికొండపైన విగ్రహాల ధ్వంసం ఉద్రిక్తతలకు దారి తీసింది. రాజకీయంగా ప్రభుత్వం పైన ఆరోపణలకు వేదిక అయింది. ఆ తరువాత ప్రభుత్వం అక్కడ కొత్తగా రామాలయం శంకుస్థాపనకు నిర్ణయించింది. ఇక, ఈ రోజు రామాలయ శంకుస్థాపనకు ముహూర్తం నిర్ణయించారు. ఆ సమయంలో ప్రోటోకాల్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3z2Wuv7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour