Wednesday, 22 December 2021

ల‌క్ష‌కుపైగా ఒమిక్రాన్ కేసులు.. పెరుగుతున్న మృతుల సంఖ్య‌.. ఆంక్ష‌ల‌వైపు ప్ర‌పంచ దేశాలు

ప్ర‌పంచ దేశాల్లో ఒమిక్రాన్ చాప‌కింద నీరులా వ్యాపిస్తోంది. ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోదయ్యాయి. తాజాగా ఒక్క‌రోజే యూకేలో 15,363 కేసులు న‌మోదు అయ్యాయి. ఈ కొత్త వేరియంట్‌తో ఇప్ప‌టివ‌రకు 15 మంది మృతి చెందారు. అటు అమెరికాలో కేసుల సంఖ్య రోజు రోజుకు రెట్టింపు అయింది. కరోనా కేసుల్లో 90 శాతం ఒమిక్రాన్ వే అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30O7FLg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour