ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఒక్కరోజే యూకేలో 15,363 కేసులు నమోదు అయ్యాయి. ఈ కొత్త వేరియంట్తో ఇప్పటివరకు 15 మంది మృతి చెందారు. అటు అమెరికాలో కేసుల సంఖ్య రోజు రోజుకు రెట్టింపు అయింది. కరోనా కేసుల్లో 90 శాతం ఒమిక్రాన్ వే అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30O7FLg
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment