Monday, 27 December 2021

పాకిస్తాన్ కరెన్సీ నోట్లపై జిన్నా చిత్రం ముద్రించడంపై ఎందుకు వ్యతిరేకత వచ్చింది

అది 1957 డిసెంబర్ 24. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ మొదటిసారి 100 రూపాయల నోటు విడుదల చేసింది. దానిపై పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా చిత్రం ముద్రించారు. ఆ ఆకుపచ్చ నోటుపై రెండో వైపు లాహోర్‌లోని బాద్షాహీ మసీదు చిత్రం ఉంది. ఈ కరెన్సీ నోటును కరాచీ, లాహోర్, ఢాకా (ప్రస్తుత బంగ్లాదేశ్ రాజధాని)లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32sSbx8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour