Sunday, 26 December 2021

ఎన్నికల్లో రైతుల పోటీపై సంయుక్త కిసాన్ మోర్చా, రాకేష్ టికాయత్ సంచలన ప్రకటన

ఏడాది పాటు ఢిల్లీ వేదికగా సాగిన రైతుల ఆందోళనకు సారథ్యం వహించిన సంయుక్త కిసాన్ మోర్చా తాము ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోమని పేర్కొంది. అంతేకాదు తాను ఏ రాజకీయాల్లో చేరడం లేదని, రైతు సంఘం నాయకుడు రాకేశ్ టికాయత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకపక్క పంజాబ్ ఎన్నికలలో రైతు సంఘాల నాయకులు ఎన్నికల బరిలోకి దిగాలని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3z4M3am
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour