Monday, 27 December 2021

షాకింగ్: అగ్రవర్ణమహిళ వండితే తినమన్న దళితవిద్యార్థులు; అగ్రవర్ణ విద్యార్థులు చేసిన పనికి సమాధానం

సమాజంలో ఇంకా కుల వివక్ష కొనసాగుతోందని, అది విద్యార్థి దశ నుండే కనిపిస్తుందని తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఓ సంఘటనతో అర్థమవుతుంది. ఉత్తరాఖండ్‌లోని ఒక పాఠశాలలో ఒక దళిత మహిళ వండిన భోజనాన్ని అగ్రవర్ణాల విద్యార్థులు తినడానికి నిరాకరించడంతో, దళిత వర్గాలకు చెందిన విద్యార్థులు అగ్రవర్ణానికి చెందిన వంటమనిషి తయారు చేసిన మధ్యాహ్న భోజనాన్ని తినకుండా బహిష్కరించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3erSFWG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour