Wednesday, 15 December 2021

ఏపీ -తెలంగాణ రాజకీయాలపై ప్రధాని క్లారిటీ : టీడీపీ-కాంగ్రెస్ స్థానంలో : పార్టీ నేతలకు దిశా నిర్దేశం...!!

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల పైన ప్రధాని ఫోకస్ పెట్టారు. పార్టీ అంచనాలు..భవిష్యత్ వ్యూహాల పైన రెండు రాష్ట్రాల నేతలకు స్పష్టం చేసారు. ప్రధాని మోదీ తన నివాసంలో కర్ణాటక..తెలంగాణ..ఏపీకి చెందిన పార్టీ ఎంపీలకు అల్పాహార విందు నిర్వహించారు. ఆ సమయంలో రాష్ట్రాల వారీగా పరిస్థితుల పైన ఆరా తీసినట్లుగా విశ్వసనీయ సమాచారం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3e1MaJL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour