Saturday, 4 December 2021

తూర్పుగోదావరి జిల్లాలో యువకుడి దారుణ హత్య; శరీర భాగాలు ముక్కలుగా చేసి రోజుకో భాగాన్ని...

తూర్పుగోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం కొల్లాపూర్ లో ఒక యువకుడి హత్య స్థానికంగా సంచలనం సృష్టించింది. నవంబరు నెల 24వ తేదీన నాగ సాయి అలియాస్ వెంకటేష్ అన్న 25 సంవత్సరాల యువకుడిని నలుగురు నిందితులు కలిసి హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pu5PYn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour