Saturday, 4 December 2021

నేటి నాయకులకు రోశయ్య జీవితం ఆదర్శం.!ఆయనతో కలిసి పనిచేయడం అదృష్టమన్న సీఎల్పీ నేత భట్టి.!

హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మరణం పట్ల తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. రోశయ్య ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మంత్రి వర్యులుగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన క్రమంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3luQA00
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour