Saturday, 4 December 2021

Cyclone Jawad : 400 మంది గర్భిణీలు ఆస్పత్రులకు తరలింపు- ఒడిశా సర్కార్ నిర్ణయం

బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుపాను ఏపీ, ఒడిశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెను తుఫాన్ కావడంతో ఇరు రాష్ట్రాలపై దీని ప్రభావం పడుతోంది. ఇప్పటికే ఇరు రాష్టాలూ దీనిపై అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఇదే క్రమంలో ఒడిశా సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒడిశాలో తుపాను బారిన పడతారని భావిస్తున్న దాదాపు 400 మందికి పైగా గర్భిణీల్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31wBQXu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour