Wednesday, 1 December 2021

దళితుల హక్కులను జగన్ కాలరాశారు: నిధులు దారిమళ్లాయి- ఏపీ ప్రభుత్వ పాలనపై వర్లరామయ్య రిపోర్ట్ కార్డు

జగన్ మోహన్ రెడ్డి రెండున్నరేళ్ల పాలనపై సి.ఎస్ సమీర్ శర్మకు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. జగన్మోహన్ రెడ్డి రెండున్నర ఏళ్ల పాలనలో దళితులను అన్నిరకాలుగా మోసం చేశారంటూ లేఖలో వర్ల రామయ్య పేర్కొన్నారు .దళితులకు కేటాయించిన నిధులు దారి మళ్ళాయని, దళితుల హక్కులను జగన్ కాలరాశారని వర్ల రామయ్య లేఖలో స్పష్టం చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3G8jgUm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour