Wednesday, 1 December 2021

మా ఇళ్ళు మళ్ళీ మాకే ఇచ్చేదేంటయ్యా... ఓటీఎస్ స్కీమ్ పై జనాగ్రహం, అసలు జరుగుతుందిదే!!

జగనన్న గృహ హక్కు పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోంది. ప్రజలకు మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆ అప్పుల తిప్పల నుండి తప్పించుకోవడానికి రోజుకో రకమైన కొత్త వసూళ్లకు జగన్ సర్కార్ తెరతీస్తున్నదన్న టాక్ ఏపీలో ప్రస్తుతం వినిపిస్తుంది. గతంలో ప్రభుత్వ హౌసింగ్ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకున్న వాళ్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xMBAjd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour