Wednesday, 1 December 2021

వారివి క్షుద్రరాజకీయాలు.!మైకుల ముందు ఉరకుక్కల్లా ఒర్రుతున్నరు.!మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్.!

హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపి పార్టీలపై మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టత ఇవ్వకుండా కేంద్రం డ్రామాలాడుతుంటే ఒక్క మాట మాట్లాడని బీజేపి టీఆర్ఎస్ ప్రభుత్వంపైన నిందలు మోపే ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర బీజేపి నేతలపైన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ నేతలు వరి ధాన్యం గురించి ఎవరిని ప్రశ్నించాలో తెలియని గందరగోళ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ogusIK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour