Wednesday, 1 December 2021

పొంచి ఉన్న తీవ్ర తుఫాను - ఉత్తరాంధ్ర పై ప్రభావం : కుంభవృష్టి -గాలుల తీవ్రత..!!

భారీ వర్షాలు..వరదలతో రాయలసీమలోని మూడు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఆ కష్టం నుంచి ఇంకా తేరుకోకముందే మరో సారి తుఫాను ముంచుకొస్తోంది. ఈ సారి ఉత్తరాంధ్ర వైపు ఈ తుఫాను దూసుకొస్తోంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి గురువారం (ఈ రోజు ) వాయుగుండంగా మారి ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఆ తర్వాత 24 గంటల్లోనే(శుక్రవారానికి) తుఫాన్‌గా బలపడి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3IfvUCT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour