భారీ వర్షాలు..వరదలతో రాయలసీమలోని మూడు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఆ కష్టం నుంచి ఇంకా తేరుకోకముందే మరో సారి తుఫాను ముంచుకొస్తోంది. ఈ సారి ఉత్తరాంధ్ర వైపు ఈ తుఫాను దూసుకొస్తోంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి గురువారం (ఈ రోజు ) వాయుగుండంగా మారి ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఆ తర్వాత 24 గంటల్లోనే(శుక్రవారానికి) తుఫాన్గా బలపడి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3IfvUCT
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment