Wednesday, 1 December 2021

Omicron Variant : రిస్క్ దేశాల నుంచి వచ్చిన 6 మందిలో కోవిడ్ పాజిటివ్ - జెనోమిక్ సీక్వెన్సింగ్ కు నమూనాలు...!!

ఓమిక్రాన్ వేరియంట్ తో కేంద్రం అప్రమత్తమైంది. తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలతో ప్రతీ విమానాశ్రయం వద్ద అట్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించారు. బుధవారం నాడు భారత్ చేరుకున్న మూడు వేల మంది ప్రయాణీకులను పరీక్షించారు. అందులో ఆరుగురిలో కోవిడ్ -19 గుర్తించారు. అయితే, ఆ కేసులు ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించినవో కాదో నిర్ధారించడానికి ప్రయాణీకుల నమూనాలు జెనోమిక్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rI0Hmj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour