ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులతో..ఇప్పుడు టాలీవుడ్ లబో దిబో మంటోంది. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చట్టంలో మార్పులతో ప్రభుత్వం కొత్త బిల్లు ఆమోదించింది. ఈ మేరకు ఇక నుంచి సినిమా టిక్కెట్లు ఆన్ లైన్ ద్వారానే విక్రయించనున్నారు. ధియేటర్ల వద్ద సైతం ప్రభుత్వం డిసైడ్ చేసిన వెబ్ సైట్స్ నుంచే అమ్మకాలు చేయాల్సి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xKy74y
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment