Saturday, 11 December 2021

విశ్రాంత ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంట్లో సీఐడీ సోదాల సమయంలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అక్కడికి ఎందుకెళ్లారు - ప్రెస్ రివ్యూ

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ నివాసంలో ఏపీ సీఐడీ సోదాల సమయంలో హైడ్రామా చోటు చేసుకుందని ఈనాడు ఒక కథనం రాసింది. ఆ కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని లక్ష్మీనారాయణ ఇంటికి సీఐడీ చేరుకుంది. అయితే, నోటీసులు ఇవ్వకుండా, వారెంట్ లేకుండా ఎవరినీ ఇంట్లోకి రానివ్వబోమని లక్ష్మీనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు సీఐడీ అధికారులను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rT3dGg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour