Saturday, 11 December 2021

మనుషులు నడవడం ఎప్పుడు మొదలుపెట్టారు? ఎందుకు నడిచారు?

ఇదో ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే నిల్చోవడం లేదా బైపెడలిజం లేదా రెండు కాళ్లపై నడవడం అనేది హోమినిన్స్ లేక ఆధునిక మానవులు, వారి పూర్వీకుల లక్షణంగా చాలా మంది ఆంత్రోపాలజిస్టులు భావిస్తారు. దీన్ని సులువైన మార్గంలో వివరించడం కష్టం. బైపెడలిజం అనేది రాత్రికి రాత్రే పుట్టుకు రాలేదు. ఇది లక్షల సంవత్సరాల క్రితం ప్రారంభమైన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3396lTZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour