Sunday, 12 December 2021

కర్ణాటకలోలో మూడో ఒమిక్రాన్ కేసు: 20 మంది కాంటాక్టులు: దక్షిణాదిపై పంజా

బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్‌కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్.. విజ‌‌ృంభణ మొదలు పెట్టినట్టే కనిపిస్తోంది. అనూహ్యంగా ఆ వేరియంట‌్‌కు సంబంధించిన పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గంట వ్యవధిలో మూడు కొత్త కేసులు వెలుగులోకి రావడం- పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ కొత్త మహమ్మారి దక్షిణాది రాష్ట్రాలపై పంజా విసిరేలా ఉంది. ఇప్పటిదాకా నమోదైన ఒమిక్రాన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3IBwiMp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour