Sunday, 5 December 2021

ఓటీఎస్: ‘జగనన్న సంపూర్ణ భూ హక్కు పథకం’ ఏమిటి? అనుమానాలెందుకు, ప్రభుత్వ సమాధానాలేంటి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఓటీఎస్ స్కీమ్ వేడి పుట్టిస్తోంది. వివిధ ప్రభుత్వ పథకాల కింద ఇళ్లు నిర్మించుకున్న సామాన్యుల్లో అనుమానాలు పెంచుతోంది. లబ్దిదారులంతా ఇప్పుడు ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాలనడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వాలంటీర్లు సహా ప్రభుత్వ సిబ్బంది నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ఆందోళనకు గురవుతున్నారు. జగన్ ప్రభుత్వ వైఖరిని విపక్షాలు తప్పుబడుతున్నాయి. ప్రభుత్వం మాత్రం తమ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pt4p07
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour