దిల్లీలో కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తొలి కేసు వెలుగులోకొచ్చింది. టాంజానియా నుంచి దిల్లీకి తిరిగొచ్చిన 37 వ్యక్తిలో ఒమిక్రాన్ ఇంఫెక్షన్ బయటపడిందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు. ఆ వ్యక్తి ప్రస్తుతం ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు భారత్లో అధికారికంగా ధృవీకరించినవాటిల్లో ఇది అయిదవ కేసు. ఇంతవరకు బెంగళూరులో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3prs8xU
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment