Sunday, 5 December 2021

'గంటలో రిపోర్ట్ మారిపోయింది.. మమ్మల్ని వేధించారు' - ప్రెస్ రివ్యూ

లండన్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఓ మహిళకు నగరంలో చేదు అనుభవం ఎదురైందని, ఒమిక్రాన్‌ అనుమానంతో పోలీసులు, ఇతర సిబ్బంది తనను వేధించినట్లు ఆమె పేర్కొన్నారని ఈనాడు తెలిపింది. తొలుత కరోనా నెగిటివ్‌ అని, గంటలోనే పాజిటివ్‌ అని చెప్పి.. ఇంట్లోకి అడుగుపెట్టనీయకుండా బెదిరించారని వాపోయారు. యంత్రాంగం తప్పులకు తాను, తన కుటుంబం తీవ్ర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xX9pOD
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour