Wednesday, 1 December 2021

అటు జగన్..ఇటు కేసీఆర్ మధ్యలో ప్రశాంత్ కిషోర్ : ‘ఐ ప్యాక్‌’ టీంతో సమావేశం : అక్కడే అసలు ట్విస్టు..!!

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్..కేసీఆర్ కొత్త అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వారిద్దరూ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ.. రెండు పార్టీలకు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీం సహకారం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్ 2019 ఎన్నికల్లో గెలుపు వెనుక ప్రశాంత్ కిషోర్ పాత్ర ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ రాజకీయ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3GmX5u3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour