Wednesday, 29 December 2021

తెలంగాణలో కొత్తగా 235 కరోనా కేసులు: నార్సింగి కాలేజీలో 31 మంది విద్యార్థులకు కరోనా

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 38,023 నమూనాలను పరీక్షించగా.. 235 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,81,307కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ బుధవారం సాయంత్రం బులిటెన్ విడుదల చేసింది. గత 24

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Hmvfys
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour