Thursday, 16 December 2021

తెలుగు రాష్ట్రాల్లో చ‌లి పంజా.. గ‌జ‌గ‌జ వ‌ణుకుతున్న జ‌నం

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ట్రోగ‌త‌లు తీవ్ర‌స్థాయిలో ప‌డిపోతున్నాయి. జ‌నం బ‌య‌ట‌కు రావ‌డానికి జంకుతున్నారు. ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు చ‌లి తీవ్రంగా ఉండ‌డంతో గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్నాయి. ఈశాన్య , వాయ‌వ్య భార‌త్ నుంచి వీస్తున్న గాలుల‌తో క‌నిష్ట, గ‌రిష్ట ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌కు ప‌డిపోతున్నాయి. ద‌ట్ట‌మైన పొగ మంచుతో గిరిజ‌నులు తీవ్ర ఇబ్బంద‌లు ఎద‌ర్కొంటున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DZgrUq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour