Thursday, 16 December 2021

అప్పుకు అనుమతి ఇవ్వండి - కేంద్రానికి ఏపీ అభ్యర్ధన : ఓవర్ డ్రాఫ్టులో రాష్ట్రం..!!

ఏపీ ప్రభుత్వ ఆర్దిక కష్టాలను ఎదుర్కోవటానికి అప్పులను నమ్ముకుంటోంది. పెరిగిపోతున్న ఖర్చులు ..పథకాల నిర్వహణ కలిసి ఇప్పుడు ప్రభుత్వానికి ఆర్దిక కష్టాలను పెంచుతోంది. తాజాగా పార్లమెంట్ లో సైతం ఏపీ అర్దిక పరిస్థితుల పైన చర్చ జరిగింది. ఏపీలో ఆర్దిక క్రమశిక్షణ పాటించటం లేదంటూ కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ఇక, ఇదే సమయంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pU6hz6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour